నవతెలంగాణ బుక్స్ :: భారత దేశంలో రైతు ఉద్యమాలు (1757-2021)

భారత దేశంలో రైతు ఉద్యమాలు (1757-2021)(BHARATADESAMLO RAITU UDYAMALU)

Author: Sarampally Mallareddy

Price: Rs.100.00 /-

No.Pages: 96.

Book Your Orders via Whatsapp

Description:

ఏడాది కాలంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతాంగం జరుపుతున్న వీరోచిత పోరాట నేపథ్యంలో వెలువడిన ఈ పుస్తకం స్వాతంత్ర్యానికి పూర్వం, అనంతర కాలంలో జరిగిన రైతు ఉద్యమాలను రేఖామాత్రంగా వివరిస్తుంది. నేడు రైతులు ఐక్యమై పోరాటాలలోకి వస్తున్నారు. ఈ పోరాటాలకు కర్షకులేకాక పట్టణ కార్మికులు, పట్టణ ప్రజలు, ఉద్యోగులు విద్యార్థులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఒక వేదిక మీదికి వచ్చినపుడు విజయం అనివార్యంగా సంభవిస్తుంది. గత పోరాటాల అనుభవం ఇదే. నేడు జరుగుతున్న ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా ఉండే ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరు తప్పక చదవాలి.

About the Author