Price: Rs.60.00 /-
No.Pages: 73.
ప్రపంచ ప్రసిద్ధమైన మాగ్జింగోర్కి మహత్తర నవల 'అమ్మ` నూరేళ్ళ వండుగను సాహితీ లోకం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంలో తలపెట్టిన ఈ ప్రచురణ ఆలస్యంగా మీ చేతుల్లోకి వస్తోంది. అమ్మ నవలను నాటకీకరించి ప్రదర్శించింది. ప్రజనాట్యమండలి. అది కూడా ఇందిరాగాంధీ ఎమర్జన్సీ పాలన జోరుమీదనున్నప్పుడు విజయవాడలో జరిగిన ఈ నాటక ప్రదర్శన ఒక విధంగా ప్రజానాట్టమండలి పునరుద్ధరణకు నాంది పలికింది. ప్రజాకవిగా సుపరిచితుడైన వడ్లమూడి నాగేశ్వరరావు దీని రూపశిల్పి అయితే నాటి ప్రజానాట్యమండలి బాధ్యులందరి పాత్ర దీంట్లో ఉంది.
This Book Was Written By Various Authors