Price: Rs.60.00 /-
No.Pages: .
జోతిరావు పులే (1827-1890) భారతదేశంలో మొట్టమొదటిగా కులాన్ని క్రమబద్ధంగా అధ్యయనం చేసిన వ్యక్తి. 19వ శతాబ్ధంలో కుల వ్యవస్థను అతి తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి. కుల వ్యవస్థ యొక్క దోపిడి చట్టాన్ని సమూలంగా నాశనం చేయ్యడం ఒక్కటే మార్గమని ద్రుఢంగా విశ్వసించిన వ్యక్తి. అలాంటి విశిష్ట వ్యక్తి జీవితాన్ని కృషిని రేఖా మాత్రంగానే అయినప్పటికి విశ్లేషణాత్మకంగా వివరించే చిన్న పుస్తకం ఇది.
This Book Was Written By Various Authors