Price: Rs.100.00 /-
No.Pages: 159.
డా|| దాశరధి రంగాచార్య రచనలు జనం భాషలో గుండెలను పలకరిసూ మొదళ్ళకు పదును పెడతాయి. వీరి రచనలు అనేకం ఇతర భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. కొన్ని చలన చిత్రాలుగా కూడా వచ్చాయి. 1928 ఆగస్టు 24న ఖమ్మం జిల్లాలోని చినగూడూరులో జన్మించిన దాశరథి రంగాచార్య - సంప్రదాయం పునాదుల మీద ఆకాశమంత ఎత్తుకు ఎదిగి 2015 జూన్ 8న హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. దాశరథి రంగాచార్య రచనలు. 'చిల్లరదేవుళ్ళు', 'మాయజలతారు', 'మోదుగుపూలు', 'జనపథం' వంటి నవలలు - చరిత్ర నిర్మాతలు జనం అన్న సత్యాన్ని వెల్లడిస్తాయి.