Price: Rs.25.00 /-
No.Pages: 60.
మిగతా దేశంతో బాటు సంస్థాన ప్రజలు భాషా, మత విభేదాలకతీతంగా వాక్, సభా, రాజకీయ స్వాతంత్ర్యాలు కోరుకున్నారు. 1938లో హైదరాబాదు సంస్థానంలో కాంగ్రెసును ఏర్పరచేందుకు ఎదుర్కొన్న ఆటంకాలని యీ పుస్తకం ద్వారా తెలుసుకొంటాం.